Sunday, January 22, 2012

నా మూడో చంధో పద్యం - తిరుమొళిశై ఆళ్వారుల దివ్య పాశురం


వైష్ణవాన్ని ఉజ్జీవింప చేసిన వారిలో ఆళ్వారులు ప్రముఖులు.
ఈ పన్నిద్దరు ఆళ్వారుల లోనూ తిరుమొళిశై ఆళ్వారులది ప్రత్యేక స్థానం.