చైతన్యభారతి వారు పరస్పర సహకార పద్ధతిలో ఒక కవితాసంకలన్నాన్ని ప్రచురించదలిచారు.ఆ కవితాసంకలనం కోస్సం వారు కవితలను ఆహ్వానించుచున్నారు.వారు కవితలను ఆహ్వానిస్తూ చేసిన ప్రకటనని మీరు ఈ క్రింద చూడవచ్చు.ఆసక్తి ఉన్నవారు చైతన్యభారతివారిని సంప్రదించి మీ కవితలను పంపగలరు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి