బుధవారం, డిసెంబర్ 03, 2008

వారెవా ఏమి ఫేసు

మనీ చిత్రంలోని ఈ పాట మీరంతా వినే వుంటారు. ఈ పాటలో బ్రహ్మానందం ని మునగ చెట్టు ఎక్కించేస్తూ ఉంటాడు తనికెళ్ళ భరణి.
ఈ రోజు ఈ పాట వింటున్నాను. ఆశ్చర్యం. ఈ పాటలో వినిపించే రెండు మూడు గొంతుల్లో గురువుగారు సీతరామశాస్త్రి గారి గొంతు ప్రస్ఫుటంగా, ప్రత్యేకంగా వినిపించింది. నిజమో కాదో అని రెండు మూడు సార్లు విన్నాను. అవును గురువు గారే.
మీరు గమనించే ఉంటారు. కానీ మీ అందరితో ఈ విషయాన్ని పంచుకోవాలని అనిపించి ఈ టపా రాస్తున్నాను.
మీరు గమనించి ఉండకపోతే ఒకసారి వినండి.

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

nenu krishnudi lanti chilipi baludini-iwwh.blogspot.com

rajachandra చెప్పారు...

Nijame......
aa pata saradanamga manam matladinatte untundi.

http://rajachandraakkireddi.blogspot.com/2010/12/blog-post.html